వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా పెద్ద కొట్టాలపల్లిలో వర్షాలు కురవాలని గ్రామస్థులు శునకానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థులకు అన్నదాన కార్యక్రమం చేపట్టి సంప్రదాయాన్ని కొనసాగించారు.
శునకం నీటి కోసం పరుగులు తీస్తూ అరుస్తే వర్షాలు కురుస్తాయని తమ నమ్మకమని గ్రామస్థులు తెలిపారు. పంటలు సమృద్ధిగా పండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు.
Comments
Loading comments...
