వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇకపై ప్రతి సోమవారం మండల స్థాయిలో ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీశ్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదులు స్వీకరిస్తారు.
ఎంపీడీవో నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, తహసీల్దార్తో పాటు వివిధ శాఖల అధికారులు హాజరై ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని కలెక్టర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

