వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రజాదర్బారు: సమస్యల పరిష్కారమే లక్ష్యం
వినయ్ కుమార్ Jun 24, 2026 5:23 AM ఎన్టీఆర్ జిల్లా 11 viewsabout 19 hours ago

కొండపల్లిలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రజాదర్బారు నిర్వహించి అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
వెంటనే స్పందించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాదర్బారు ద్వారా ప్రజల వద్దకే పాలన చేరిందని, అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...