వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో వచ్చిన ప్రజా సమస్యల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు.
Comments
Loading comments...

