Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టాభిపురం వద్ద కారు భీభత్సం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 8:48 AM గుంటూరుGeneral
పట్టాభిపురం వద్ద కారు భీభత్సం - Udayam
గుంటూరు పట్టాభిపురం PS పరిధిలోని DRM ఆఫీస్ వీధిలో గురువారం రాత్రి అతివేగంగా వచ్చిన కారు విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు స్తంభాలు విరిగిపోయి కరెంట్ నిలిచిపోగా, కారులోని వ్యక్తులు పరారయ్యారు. వాహనంలో లభించిన మద్యం సీసాలను బట్టి మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...