Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టా భూములకు రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలి

Follow Udayam on Google
sudheer Aug 23, 2026 1:39 PM కరీంనగర్General
పట్టా భూములకు రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలి - Udayam
కరీంనగర్ లోని 19, 20, 21 డివిజన్ల పరిధిలోని రేకుర్తి, విద్యానగర్ పట్టా భూములను 22/A నిషేధిత జాబితా నుంచి తొలగించి, తక్షణమే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని కోరుతూ బాధితులు సోమవారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనకు బిఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. తమ సమస్య పరిష్కారం కోసం బాధిత కుటుంబాలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజాప్రతినిధులు, నాయకులు కోరారు.

Comments

G
Loading comments...