వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తిపల్లిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఎరువుల బుకింగ్ యాప్, క్రాప్ బుకింగ్పై అవగాహన కల్పించారు. ఎరువుల బుకింగ్కు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరని ఏఈఓ హరీష్ తెలిపారు.
పంటల వివరాలను సర్వేయర్లకు అందించి క్రాప్ బుకింగ్లో సహకరించాలని సూచించారు.
Comments
Loading comments...

