వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో భాగంగా పటాన్చెరులో కాంగ్రెస్ శ్రేణుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఏఐసీసీ పరిశీలకుడు దీపక్ రాథోడ్, టీపీసీసీ పరిశీలకులు రియాజ్, నెరేళ్ల శారద నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కాట శ్రీనివాస్గౌడ్, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి నీలం మధు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

