Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పసుపు రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా

Follow Udayam on Google
raju Aug 25, 2026 4:00 PM నిజామాబాద్General
పసుపు రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా - Udayam
నిజామాబాద్‌లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో మంగళవారం పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమక్షంలో ''మిట్టి అభియాన్', మార్కెట్‌ అనుసంధాన కార్యక్రమాలను గవర్నర్ ప్రారంభించారు. ఉత్తమ రైతు సంఘాలకు గవర్నర్ మెమంటో లు అందించి అభినందించారు.

Comments

G
Loading comments...