Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 25, 2026 1:05 PM వికారాబాద్General
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి - Udayam
పరిగి పట్టణంలోని సంకల్ప విద్యాపీఠ్ పాఠశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అటవీ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...