Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

Follow Udayam on Google
S kumar Aug 11, 2026 11:18 AM పెద్దపల్లిGeneral
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - Udayam
ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా 8వ కాలనీ యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి సంరక్షించాలని, పండుగల వేళ విధిగా ఒక మొక్క నాటాలని సంఘం ప్రతినిధి ఆవుల రాజేష్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేశవులు, సాంబమూర్తి, సత్యం, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...