వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు
ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు దత్తాత్రేయ పాల్గొని, తాను గ్రామంలో చేపట్టిన చెట్ల పెంపకం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ కు వివరించారు.
దత్తాత్రేయ సేవలను అభినందించిన కలెక్టర్ భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు
Comments
Loading comments...

