వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ నిర్మల్ డిపో బస్సు నిర్మల్ బస్టాండ్ నుండి బయలుదేరి ఓల వెళ్తుండగా
దిలావర్ పూర్ లో బస్సు ఎక్కి ఓల లో దిగిపోయిన ప్రయాణికునికి పర్సు బస్సులో లభించగా కండక్టర్ నిజాయితీగా ఆమెకు అందజేశారు.
బస్సు చివరి సమయంలో చెకప్ చేయగా ఆ పర్సు ఆమెకు కనిపించి అందులో రూ.5010 లు, రెండు ఆధార్ కార్డులు ఉండడంతో దాని మీద ఉన్న వివరాల ఆధారంగా ఆమెను పిలిపించి ఆ పర్సును నిజాయితీగా ప్రయాణికురాలికి అప్పగించారు.
Comments
Loading comments...

