వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ జిల్లాలోని ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఈనెల 11న వైద్య, సహాయక పరికరాల గుర్తింపు శిబిరం నిర్వహించనున్నట్లు డీఈవో గిరిరాజ్గౌడ్, సుమాదేవి తెలిపారు. హసన్పర్తిలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో శిబిరం జరుగుతుందన్నారు.
వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు తదితర పరికరాలు అవసరమైన విద్యార్థులను గుర్తించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

