వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించారు.
మెజారిటీ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా, దీర్ఘకాలిక సమస్యలను ప్రాధాన్యతతో త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

