Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి రైతు తప్పనిసరిగా పంటకు భీమా చేయుంచుకోవాలి

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 20, 2026 8:25 AM విజయనగరంGeneral
ప్రతి రైతు తప్పనిసరిగా పంటకు భీమా చేయుంచుకోవాలి - Udayam
విజయనగరం జిల్లాలోని ప్రతి రైతు తప్పనిసరిగా పంటలకు బీమా చేయించు కోవాలని వ్యవసాయ శాఖ JD వీటి రామారావు సూచించారు. బుధవారం ఆయన గుర్ల మండలంలోని గరికివలసలో పంటలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని రైతులు తాము సాగుచేసిన పంటలను ఈ నమోదు చేయించాలన్నారు. సూచించారు. ఆయన వెంట ఏవో తిరుపతిరావు, సిబ్బంది ఉన్నారు.

Comments

G
Loading comments...