వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో జాతీయ డిజిటల్ పశు సంపద మిషన్ను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం అధికారులతో ఆయన సమీక్షించారు.
ప్రతి పశువుకు 12 అంకెల చెవి ట్యాగ్ వేయాలన్నారు. పశువుల జాతి, వయసుతో పాటు వ్యాక్సినేషన్, వైద్య చికిత్సల వివరాలను పశుధన్ పోర్టల్లో విధిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

