Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని జెట్టి ధర్మరాజు తెలిపారు

Follow Udayam on Google
Jaipal Aug 29, 2026 6:13 AM నాగర్ కర్నూల్General
ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని జెట్టి ధర్మరాజు తెలిపారు - Udayam
తిమ్మాజీపేట్ మండల కేంద్రంలోని ఎక్స్ ఎంపీటీసీ మారేపల్లి శ్రీరాములు మృతి తీరని, లోటని ఎస్సీ ఎస్టీ ఓబీసీ పోరం జాతీయ అధ్యక్షులు జెట్టి ధర్మరాజు తెలిపారు ఈసందర్భంగా జాతి ని ఉద్దేశించి శ్రీరాములు జాతి కోసం చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు ఆయన మాట్లాడుతూ ప్రతి ఒకరు తమ ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహించాలని కోరారు

Comments

G
Loading comments...