వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవంలో భాగంగా బుతాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు రాందాస్ తాండలో బుతాపూర్ మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి మొక్కలు నాటారు.
ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, దాని కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఆదర్శంగా నిలవాలన్నారు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

