Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రస్తుతం 15 అడుగుల విగ్రహం 50 వేలు పై మాట

Follow Udayam on Google
D ANAND RAO Sep 01, 2026 10:58 PM పార్వతీపురం మన్యంవాణిజ్యం
ప్రస్తుతం 15 అడుగుల విగ్రహం 50 వేలు పై మాట - Udayam
వినాయక చవితి సమీపిస్తుండటంతో పాలకొండ లో విగ్రహాల తుదిమెరుగులు ఊపందుకున్నాయి. పాలకొండ తో పాటు శివారు ప్రాంతాల్లో 5 నుంచి 15 అడుగుల భారీ మూర్తులు సిద్ధమయ్యాయి. ముడిసరకులు, రవాణా భారం పెరగడంతో ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం 15 అడుగుల విగ్రహం రూ.50 వేలు పైగా పలుకుతుండగా, రూపురేఖలు, అలంకరణలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...