వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో రాతిముఖ మండప నిర్మాణార్థం దాతలు రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు.
నల్లూరి శ్రీనివాసరావు, ఆయన మిత్రుడు వేదాల రవికుమార్ బుధవారం ఈ విరాళం చెక్కును ఆలయ పాలకమండలి సభ్యులు నూతి ప్రసాద్, గొర్రెపాటి పద్మజలకు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు దాతలకు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి, వేదాశీర్వచనాలు అందించారు.
Comments
Loading comments...

