వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రశాంత తావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కోరారు. కలెక్టరేట్ లో మంగళవారం జరిగిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో సహృద్భావ వాతావరణంలో ఈ వేడుకలు జరుగుతాయని, ఈసారి కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని, జిల్లా ప్రతిష్టను పెంపొందించాలని అన్నారు.
Comments
Loading comments...

