Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ చర్చలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 20, 2026 8:09 PM విశాఖపట్నంGeneral
ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ చర్చలు - Udayam
విశాఖ ఎకనామిక్ రీజన్ అభివృద్ధి పనుల నేపథ్యంలో, మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు జోన్స్, అభిజిత్ రాయ్, జ్యోతి నాయర్ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ను జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్లో కలిసి పలు అంశాలపై చర్చించారు.

Comments

G
Loading comments...