వార్తలకు తిరిగి వెళ్లండి
బాలపల్లి బాధితులకు న్యాయం చేయాలి
రాజశేఖర్ రావు Jun 25, 2026 12:03 PM చిత్తూరు 11 viewsabout 17 hours ago

బాలపల్లికి చెందిన 15 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం అందించాలని కోరుతూ జనసేన నేత నరేంద్ర శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాశ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 30 ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్నట్లు ఆధారాలు చూపిన ఆయన, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన ఆర్డీఓ, సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి రెండు వారాల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...