వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై ఉత్తరాఖండ్లో జరిగిన వివక్షను నిరసిస్తూ శుక్రవారం హనుమకొండలో భారీ నిరసన యాత్ర, సత్యాగ్రహం నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్రెడ్డి తెలిపారు.
సాయంత్రం 4 గంటలకు అంబేద్కర్ సెంటర్ నుంచి యాత్ర ప్రారంభమై పబ్లిక్ గార్డెన్లోని గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Loading comments...

