Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణిలో ఉద్రిక్తత.. కార్మికుడి మృతిపై ధర్నా

Follow Udayam on Google
Harika Aug 20, 2026 5:13 PM జయ శంకర్ భూపాలపల్లి General
సింగరేణిలో ఉద్రిక్తత.. కార్మికుడి మృతిపై ధర్నా - Udayam
కేటీకే-1 గనిలో అస్వస్థతకు గురై మృతి చెందిన గోపి కుటుంబానికి న్యాయం చేయాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సింగరేణి ఏరియా ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు. అంబులెన్స్‌లో వైద్యుడు లేకపోవడంతోనే మృతి చెందారని కార్మికులు ఆరోపించారు. మృతుడి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా పరిహారం, అర్హత మేరకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పర్సనల్‌ మేనేజర్‌ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

Comments

G
Loading comments...