వార్తలకు తిరిగి వెళ్లండి
గట్టు-గద్వాల రహదారి అనుసంధానానికి కొనసాగుతున్న దీక్ష

గట్టు-గద్వాల ప్రధాన రహదారిని భారత మాల జాతీయ రహదారికి అనుసంధానం చేయాలని కోరుతూ చేపట్టిన నిరసన దీక్ష సోమవారానికి 162వ రోజుకు చేరుకుంది.
దీక్షలో పాల్గొన్న మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు రాయపురం రాముడు మాట్లాడుతూ.. అనుసంధానం లేకపోతే ప్రాంత రవాణా వ్యవస్థపై ప్రభావం పడుతుందని తెలిపారు. అధికారులు స్పందించి పనులు ప్రారంభించే వరకు దీక్ష కొనసాగిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...