వార్తలకు తిరిగి వెళ్లండి

కాంట్రాక్ట్ వైద్య, ఆరోగ్య సిబ్బంది ఉద్యోగాల క్రమబద్ధీకరణ, ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తూ పుంగనూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సోమవారం రాత్రి క్యాండిల్ లైట్ నిరసన చేపట్టారు.
ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిర్వహించిన ఈ కార్యక్రమంలో జగదీష్, తౌసిఫ్, ఇంద్రాణి, భార్గవి, అమృత తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

