వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ తహశీల్దార్ కార్యాలయ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పదవీ విరమణ అనంతర భద్రతకు ఓపీఎస్ అవసరమని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
Comments
Loading comments...

