Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గల్ఫ్ దేశాల్లో భారతీయుల రక్షణే అత్యంత ప్రాధాన్యం: భారత్

Follow Udayam Digital on Google
విఘ్నేష్ రెడ్డి Jul 29, 2026 11:24 AM అల్ ఇండియా జాతీయ
గల్ఫ్ దేశాల్లో భారతీయుల రక్షణే అత్యంత ప్రాధాన్యం: భారత్ - Udayam Digital
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులను ఐరాస భద్రతా మండలిలో భారత్ తీవ్రంగా ఖండించింది. దాడుల్లో ఒక భారతీయుడు మృతి చెందగా, ఇతరులు గాయపడ్డారని ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాల్లో స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని పునరుద్ధరించాలని, శాంతి స్థాపనకు దౌత్య మార్గమే సరైనదని భారత్ స్పష్టం చేసింది. గల్ఫ్ దేశాల్లోని పౌరులు, నావికుల రక్షణే తమ అత్యున్నత్రాధాన్యమని పేర్కొంది.

Comments

G
Loading comments...