వార్తలకు తిరిగి వెళ్లండి

సముద్ర కోతతో దెబ్బతింటున్న ఉప్పాడ తీర పరిరక్షణకు రూ.323 కోట్లతో రక్షణ గోడ నిర్మించనున్నారు. డిజైన్, డీపీఆర్, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ మద్రాస్కు అప్పగిస్తూ ఒప్పందం కుదిరింది.
తీర కోత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావంపై శాస్త్రీయ అధ్యయనం చేసి రక్షణ నిర్మాణాల డిజైన్ సిద్ధం చేయనున్నారు. నవంబర్ నుంచి పనులు ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
Comments
Loading comments...

