వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా జగిత్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహాలకు మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జయశంకర్ సార్ ఆశయాలను ఆచరణలో పెట్టి ప్రజలకు పారదర్శక పాలన నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, కౌన్సిలర్లు, విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

