Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొఫెసర్ జయశంకర్ కు నివాళులు అర్పించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 06, 2026 2:50 PM వికారాబాద్General
ప్రొఫెసర్ జయశంకర్ కు నివాళులు అర్పించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ - Udayam
తెలంగాణ సిద్ధాంతకర్త స్వర్గీయ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా శాసనసభ భవనం మెంబర్స్ లాంజ్‌లో ఆయన చిత్రపటానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధనే ఆశయంగా జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...