వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో ప్రభావం దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. కూరగాయలు, ఆయిల్పాం, పండ్ల తోటల సాగుతో పాటు బిందు, తుంపర్ల సేద్య పరికరాలకు వివిధ పథకాల ద్వారా రైతులకు రాయితీలు అందించనుంది.
తక్కువ నీటితో సాగయ్యే పంటలపై దృష్టి సారించాలని అధికారులు సూచిస్తున్నారు. రాయితీల వివరాల కోసం సంబంధిత ఉద్యానవన అధికారులను సంప్రదించాలని తెలిపారు.
Comments
Loading comments...
