వార్తలకు తిరిగి వెళ్లండి

నిషేధిత 22ఏ జాబితాలో భూములను కొత్తగా చేర్చలేదని, అవి ముందు నుంచీ ఉన్నవేనని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వివరాలన్నీ అసెంబ్లీలో వెల్లడిస్తామన్నారు.
Comments
Loading comments...

