వార్తలకు తిరిగి వెళ్లండి

హిరమండలం నుంచి గొట్టా బ్యారేజ్ వరకు వెళ్లే సింగిల్ లైన్ రోడ్డుపై వంశధార కుడి ప్రధాన కాలుపై నిర్మించిన వంతెన గోతులు మయంగా మారిపోయింది.
దీంతో ఈ వంతెన ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వంతెనపైన ఉన్న గోతుల్లో నీరు చేరి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. గోతులు కప్పేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...

