వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మండలం మాకివలస రైతు సేవా కేంద్రంలో రైతులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ పి.సత్యనారాయణ ప్రారంభించారు.
ప్రకృతి వ్యవసాయ నిర్వహణ, బయో రిసోర్స్ ఇన్పుట్స్ సెంటర్లో బలోపేతంపై రైతులకు అవగాహన కల్పించారు. రిసోర్స్ పర్సన్స్ లో ఎంపిక చేసి వ్యవసాయదారులకు ఎలా శిక్షణ అందించాలో తెలియజేశారు. ట్రైనర్ గోవింద రావు, తోట రమణ, రైతులు ఉన్నారు
Comments
Loading comments...

