Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే ఇంటింటికీ టీడీపీ

Follow Udayam on Google
B Ganga Aug 25, 2026 1:54 PM పార్వతీపురం మన్యంGeneral
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే ఇంటింటికీ టీడీపీ - Udayam
కురుపాం మండలం మొండెంఖల్లులో మంగళవారం ఎమ్మెల్యే జగదీశ్వరి ఆధ్వర్యంలో 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి రెండేళ్లలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...