వార్తలకు తిరిగి వెళ్లండి

నూజెండ్లలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలపై ఆయనకు అర్జీలు సమర్పించారు.
బాధితుల నుంచి వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే, వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే స్పందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
Comments
Loading comments...

