వార్తలకు తిరిగి వెళ్లండి

కుత్బుల్లాపూర్ భూములను అకారణంగా 22-A జాబితాలో చేర్చడంపై మాజీ మంత్రి హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అర్హులైన భూములను వెంటనే జాబితా నుంచి తొలగించాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

