వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి ఓరియంటేషన్ కార్యక్రమానికి రాయికల్ ఎంపీడీవో చిరంజీవి హాజరయ్యారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులను స్వీకరించి సంబంధిత శాఖలకు పంపడం, సమస్యల పరిష్కారాన్ని పర్యవేక్షించడంపై అధికారులకు అవగాహన కల్పించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

