Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాప్రతినిధులకు ఘనంగా వీడ్కోలు

Follow Udayam on Google
B RAJESH Sep 08, 2026 6:17 PM విజయనగరంGeneral
ప్రజాప్రతినిధులకు ఘనంగా వీడ్కోలు - Udayam
తెర్లాం మండల కేంద్రంలో మంగళవారం ఎంపీపీ ఎన్. ఉమాలక్ష్మి ఆధ్వర్యంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ, విద్య, ఇరిగేషన్, ఉపాధి హామీ, వైద్య, గృహ నిర్మాణం, ఆర్అండ్ బీ శాఖలపై సమీక్షించారు. అనంతరం ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగియడంతో ఎంపీడీవో ఆర్. రాంబాబు సమక్షంలో వారిని ఘనంగా సన్మానించారు.

Comments

G
Loading comments...