Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి గుమ్మడి సంధ్యారాణి

Follow Udayam on Google
B Ganga Aug 27, 2026 9:59 AM పార్వతీపురం మన్యంGeneral
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి గుమ్మడి సంధ్యారాణి - Udayam
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. గురువారం మక్కువ మండలం చెముడు గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ 2 సంవత్సరాలలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం వివరించి కరపత్రాలు అందజేశారు.

Comments

G
Loading comments...