Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలపై సీపీఎం ధర్నా

Follow Udayam on Google
sreekanth patel Aug 31, 2026 7:09 PM మహబూబ్‌నగర్General
ప్రజా సమస్యలపై సీపీఎం ధర్నా - Udayam
మహబూబ్‌నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సమస్యలపై దృష్టి సారించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...