Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలను గాలికొదిలి సహజ సంపదల దోపిడీకే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 05, 2026 8:30 AM విశాఖపట్నంGeneral
ప్రజా సమస్యలను గాలికొదిలి సహజ సంపదల దోపిడీకే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత - Udayam
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాకార్యాలయంలో జిల్లా పార్టీ అధికార ప్రతినిధి శ్రీ బి.ఎస్. కృష్ణ (ఆల్ఫా కృష్ణ) సమావేశం లొ కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాపై ప్రత్యేకమైన దృష్టి పెట్టామని చెబుతున్న కూటమి ప్రభుత్వం, వాస్తవానికి ప్రజా సంక్షేమంపై కాకుండా విశాఖ జిల్లాలోని సహజసిద్ధమైన వనరులను కొల్లగొట్టడంపైనే దృష్టి పెట్టిందని బి.ఎస్. కృష్ణ ఆరోపించారు. .

Comments

G
Loading comments...