వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తి రైల్వే స్టేషన్ సమీపంలోని రెవెన్యూ భవన్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రజల వినతులను స్వీకరించిన కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్.
ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

