Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: గళ్ళా మాధవి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 10:23 PM గుంటూరుఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: గళ్ళా మాధవి - Udayam
ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడమే తమ లక్ష్యమని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. శుక్రవారం శ్రీనివాసరావుపేటలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకుని, తగిన పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడి మార్గదర్శకత్వంలో జరుగుతున్న ఈ గ్రీవెన్స్ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని తెలిపారు.

Comments

G
Loading comments...