Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల ఫొటోకు రాష్ట్రస్థాయి అవార్డు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 17, 2026 10:10 PM మేడ్చల్ మల్కాజిగిరి General
ప్రజా సమస్యల ఫొటోకు రాష్ట్రస్థాయి అవార్డు - Udayam
తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్ నిర్వహించిన న్యూస్ ఫొటో కాంపిటీషన్- 2026లో ఫొటోజర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు. ప్రజా సమస్యలను ప్రతిబింబించే ఫొటోకు ఈ పురస్కారం దక్కింది. ప్రజా సమస్యలను కెమెరా ద్వారా వెలుగులోకి తీసుకురావడం సంతృప్తినిస్తుందని శ్రవణ్ కుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...