Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సేవే లక్ష్యం – అభివృద్ధే ధ్యేయం

Follow Udayam on Google
ch. anji Aug 25, 2026 7:25 PM వికారాబాద్General
ప్రజా సేవే లక్ష్యం – అభివృద్ధే ధ్యేయం - Udayam
వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని 14 వ వార్డులో బహార్ పేట్ పోచమ్మ టెంపుల్ నుంచి ఎస్సీ కాలనీ వరకు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీధిదీపాల కోసం కొత్త విద్యుత్ లైన్లు 14 వ వార్డు కౌన్సిలర్ అనేం సరితా ఆంజనేయులు ఏర్పాటు చేసారు. కౌన్సిలర్ మాట్లాడుతూ కాలనీలో ఉన్న ప్రజలకు మెరుగైన వెలుతురు, భద్రత కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.

Comments

G
Loading comments...