వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన 1000 పూర్తి చేసుకున్న సందర్భంగా అమరచింత మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా అమరచింత మండల నాయకులు మాట్లాడుతూ మాట్లాడుతూ...గత బీఆర్ఎస్ పాలనలో మక్తల్ నియోజకవర్గం అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం హయాంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు.
Comments
Loading comments...

